Sunday, September 8, 2024

MINISTER DAYAKAR RAO

అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్‌రావు ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వాలు చేశారు....

తొర్రూరులో అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి శంకుస్థాప‌న

అక్ష‌ర‌శ‌క్తి, తొర్రూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ప్రతి వార్డులో కనీసం 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంగ‌ళ‌వారం...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img