Sunday, September 8, 2024

parvathagiri

పారా ఒలింపిక్స్ లో 400మీ.ల ప‌రుగులో పాల్టిన‌నున్న జీవంజి దీప్తి

అక్షరశక్తి, పర్వతగిరి: కల్లేడ వనిత అచ్యుతపాయ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధిని జీవంజి దీప్తి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో బాలికల విభాగంలో 400 మీ.ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు అధ్యాపక బృందం జీవంజి దీప్తి విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని...

ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి

అక్షరశక్తి, పర్వతగిరి : వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం వడ్లకొండలో శుక్ర‌వారం డ్రై డే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, నీరు నిల్వ ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుశీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఈసీ రాజు,...

గ‌డ్డ‌పార ప‌ట్టిన‌ మంత్రి ఎర్రబెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో సిటీ స్కాన్ ని ప్రారంభించిన అనంతరం తన పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబరంలో శిక్షణ పొందుతున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్ అంద చేయడానికి వెళుతూ మార్గమధ్యంలో, పర్వతగిరి మండలం తుర్కల సోమారం గ్రామం నల్లకుంట తండా వాసులు,...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img