Sunday, September 8, 2024

Ram Nath Kovind

ఎన్డీఏలోకి మ‌హిళ‌లు

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా.. దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఇందులోకి బాలిక‌ల‌కు కూడా అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అంతేగాకుండా.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్డీఏ)లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ 2022లో మ‌హిళా కెడెట్లు ఎన్డీఏలోకి...

384 గ్యాలంట్రీ అవార్డుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

73వ గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్ 384 గ్యాలంట్రీ అవార్డుల‌కు ఆమోదం తెలిపారు. వీటిని సాయుధ ద‌ళాలు, ఇత‌ర విభాగాల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి గ‌ణ‌తంత్ర వేడుకల సంద‌ర్భంగా అంద‌జేయ‌నున్నారు. ఈ అవార్డుల్లో 12 శౌర్య‌చ‌క్ర‌, 3 బార్‌టు సేన ప‌త‌కాలు( గ్యాలంట్రీ), 81 సేనా మెడ‌ల్స్‌( గ్యాలంట్రీ), 2 వాయుసేన...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img