పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులోకి బాలికలకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 2022లో మహిళా కెడెట్లు ఎన్డీఏలోకి అడుగుపెడుతారని వెల్లడించారు.
Previous article
Next article
Latest News