Sunday, September 8, 2024

SABITHA INDRA REDDY

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డిన మోడ‌ల్ స్కూల్ ప్రిన్సిపాల్‌

  జ‌న‌గామ జిల్లా న‌ర్మెట్ట మోడ‌ల్ స్కూల్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఔట్ సోర్సింగ్ జాబ్ విష‌యంలో డబ్బులు వ‌సూలు చేస్తుండ‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ‌, లెక్చ‌ర‌ర్ మ‌ల్లేశ్ ఇద్ద‌రు క‌లిసి అటెండ‌ర్ రేణుక వద్ద రూ. 18 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారుల‌కు దొరికారు. వీరిద్ద‌రిపై...

ఇలా చ‌ద‌వండి.. ఇంట‌ర్ విజేత‌లు మీరే..!

ప‌రీక్షా స‌మ‌యంలో ఒత్తిడికి లోనుకావొద్దు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి ప్ర‌ముఖ ఫిజిక్స్‌ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్‌ ఇంట‌ర్ విద్యార్థుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు మే 6వ తేదీ నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోన‌వుతుంటారు. భ‌యంతో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img