Sunday, September 8, 2024

Sucide

ప్రాణంతీసిన ప‌నిభారం

అధికారులు, స‌ర్పంచ్‌ల మ‌ధ్య న‌లిగిపోతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు నిత్యం వేధింపుల‌తో తీవ్ర మాన‌సిక ఒత్తిడి బ‌య్యారం మండ‌లంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హత్య‌ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ గడువు పెంచుతూ తాత్సారం ప్ర‌భుత్వం తీరుపై యూనియ‌న్ నేత‌ల మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌ధాన ప్ర‌తినిధి అధిక ఒత్తిడి, ప‌నిభారంతో రాష్ట్రంలోని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు న‌లిగిపోతున్నారు. ఉద్యోగ భ‌ద్ర‌తలేద‌నే కార‌ణంతో మానసిక క్షోభ‌కు...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img