Thursday, September 19, 2024

telangana latest crime news

రైలు కింద‌ప‌డి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు పాఠ‌శాల యాజమాన్యం స‌మాచారం...

రైల్వేస్టేష‌న్‌లో గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ: జ‌న‌గామ‌ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుంద‌ని...

ఏటూరు నాగారంలో ముమ్మ‌రంగా వాహ‌న త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనల‌తో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా గుండాల మండలం దామరతోగు సరిహద్దు అటవీ...

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img