ట్విట్టర్లో నెంబర్ వన్ ట్రెండింగ్
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వార్ అక్షరశక్తి డెస్క్ : పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోడీ...