Thursday, September 19, 2024

waramgal latest news

మోడల్ స్కూల్లో మహా బోనాల పండుగ

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : జ‌న‌గామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మహా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విభాగం, సాంస్కృతిక విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ బోనాల పండుగలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలుగా డాక్టర్ జానీ నాయక్, ఎన్ఎస్ఎస్ పీఓ, సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్...

రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం మండలం ఉప్పరపల్లిలోని సాయిరామ్ బిన్ని రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 9 లక్షల 10 వేల విలువ చేసే 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. మిల్లు యజమాని పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి పై...

పర్వతగిరి మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

వరంగల్  పర్వతగిరి: 24 జూలై 2024 : వర్షాల కారణంగా చింతనెక్కొండలోని దెబ్బతిన్న చెరువు బండ్ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో గల దెబ్బతిన్న చెరువు బండ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు....

పుస్తకాలు పంపిణీ చేసిన హసన్‌పర్తి మేకల వంశస్థులు

అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్‌పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వ‌ర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధ‌ర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ... విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేన‌ని అన్నారు. ఈ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img