Thursday, September 19, 2024

waramgal latest news

ప్రమోటి టీచర్స్ తో సీఎం సమావేశం.. హర్షనీయం

అక్ష‌రశ‌క్తి కాజీపేట : ఏళ్ల తరబడి తీరని సమస్యగా మారిన ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పించి.. ఈనెల రెండవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రమోటీ టీచర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానుండడం పట్ల బీసీటియు హర్షం వ్యక్తం చేస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం...

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రత సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ...

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులపై కలెక్టర్‌ సత్య శారదా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో...

ముగ్గురు గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

అక్ష‌రశ‌క్తి వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిదిలోని కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో కేయుసి పోలీస్ వారు 28/07/2024 వ రోజున ఎస్ఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది ఆయినా ఎండి. షబ్బీర్,శ్యామ్ రాజ్,రజిని కుమార్, మరియు సతీష్ కుమార్ లతో కలిసి ఓఆర్ఆర్ మీదుగా రెడ్డీపురం రోడ్డు వైపు పెట్రోలింగ్ చేయుటకు వెళ్లగా పెగడపల్లి...

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: నియోజకవర్గం లోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన నడి కూడా పరకాల రూరల్ మరియు టౌన్ లోని వివిధ గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 18 లక్షల 62వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు...

త్వ‌రలో అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: దశబ్దాల కలగఉన్నటువంటి నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే...

కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల‌ను క‌లిసిన‌ నాయ‌కులు

అక్షరశక్తి, పర్వతగిరి : హైదరాబాద్‌లోని మాస‌బ్ ట్యాంక్ వద్ద డీఎస్ఎస్ భవన్లో శనివారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ ప్రీతం, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్‌ల‌ను తెలంగాణ అంబేద్కర్...

ఆగస్టు 7న జాతీయ ఓబీసీ 9వ మహాసభ

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పంజాబ్‌లోని అమృతసర్ పట్టణంలో ఆగస్టు 7వ తేదీన‌ “అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ" నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ విద్యార్థులు, బీసీ యువత పెద్ద ఎత్తులో తరలి వచ్చి ఈ సభను విజవంతం చేయాల‌ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు...

అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలి

-మంత్రి సీతక్క చొరవ చూపాలి! -వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి -ఏబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ -అసైన్డ్ రైతులు చట్టం రద్దు కోసం ఉద్యమించాలి -ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి పిలుపు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అసైన్డ్ భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ అసైన్డ్ భూముల చట్టం-...

సీపీఆర్‌పై ప్ర‌తీ ఒక్క‌రు అవ‌గాహ‌న పెంచుకోవాలి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శ‌నివారం డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ ఆధ్వర్యంలో సి పి ఆర్ కార్డియోఫల్మనేరి రిసాసిటేషన్ /పునర్జన్మపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ వాయు మార్గం, శ్వాస ప్రసరణ,...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img