Thursday, September 19, 2024

waramgal latest news

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

తల్లిపాలే బిడ్డకు సురక్షితమని, తల్లికి కూడా మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ...

జాతీయ స్థాయి బాలల నాటకోత్సవాలలలో ప్రతిభ చూపిన శివనగర్ ప్రభుత్వ స్కూల్ విద్యార్దులు – అభినందించిన ప్రిన్సిపల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణలో నవకళా భారతి ఆర్ట్స్ అకాడమీ మరియు సంస్కార భారతి వారు శాద్ నగర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల నాటకోత్సవాలలో వరంగల్ నుండి రాజేష్ ఖన్నా దర్శకత్వంలో "తీరుమారాలి" సాంఘిక నాటిక ను...

నడికూడా లో సొంతభవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

అక్షర శక్తి పరకాల: భారతీయ జనతా పార్టీ నడికూడా మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ...

మార్చి 2025 నాటికి ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి

- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క - 4 దశలలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు - ఎల్ .ఆర్.ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 3 ఆగస్టు 2024: రాష్ట్రంలో క్రమబద్దికరణ కోసం దరఖాస్తు చేసుకున్న ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని...

తాళ్లపూసపల్లి అభివృద్ధికి కృషి చేశా..

అక్షరశక్తి, మహబూబాబాద్: సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలలో పాలకమండలికి అభినందన సభలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు పదవీ విరమణ సభను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా పాలన చేసిన రావుల విజితారెడ్డి మాట్లాడుతూ...

కార్య‌ద‌ర్శిని స‌న్మానించిన నాయ‌కులు

అక్షరశక్తి, పర్వతగిరి : వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌలత్ నగర్ గ్రామానికి నూతనంగా విచ్చేసిన గ్రామ పంచాయ‌తీ కార్యదర్శి విక్రమ్‌ను కాంగ్రెస్ నాయకులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో స‌న్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప్ప సర్పంచ్ కత్తుల వెంకన్న యాదవ్ (పెద్ద), మండల బీసీ సెల్...

సుప్రీం తీర్పుపై ద‌ళిత‌ర‌త్న‌ హ‌నుకాంత్‌ హర్షం

అక్షర శక్తి, కాజీపేట : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ 47వ డివిజన్ కాజిపేటలో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ది సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, దళితరత్న యమడాల హనుకాంత్ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రప‌టానికి క్షీరాభిషేకం చేశారు. రానున్న రోజుల్లో మాదిగలకు విద్య...

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన‌ పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత

అక్షర శక్తి పరకాల: ఈరోజు స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ లు...

కలెక్టర్ ను కలసిన సెంట్రల్ ట్రైనీ అసిస్టెంట్ స్టాటిస్టికల్, సెక్షన్ ఆఫీసర్లు

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న 20 మంది సెంట్రల్ సెక్రటేరియట్...

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి ఈ నెల 5 నుంచి 9వ తేదీ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img