అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రితం ఎంజీఎంలో పేషంట్ కాసు రాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని ఆరోపిస్తూ లంబాడీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...