ఉత్తరప్రదేశ్ : మధుర పరిధిలోని దౌల్తాపూర్లో ఆయుధాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది పిస్టళ్లు, నాలుగు గన్స్, పదమూడు లైవ్ రౌండ్స్, ఇతర ఆయుధాలు, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరికీ అనుమానం రాకుండా,...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...