Monday, September 16, 2024

Desk

బాల‌య్య మృతిపై బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ప్రముఖ సీనియర్‌ నటుడు, నిర్మాత మ‌న్న‌వ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్‌గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాల‌య్య‌.. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు. ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా...

తెలంగాణ దేశానికే దిక్సూచి

  అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని కొనియాడారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని 81 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.81.00 లక్షలకుపైగా విలువ...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌.. రెండు రోజులు మ‌ద్యం దుకాణాలు బంద్

  మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు మ‌ద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు న‌గ‌రంలోని వైన్స్‌ను మూసివేయాల‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వారు హెచ్చరించారు. శ్రీరామ నవమి పండుగ...

టాలివుడ్‌లో విషాదం… అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టుడి క‌న్నుమూత‌

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు మ‌న్న‌వ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్‌గూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాల‌య్య‌.. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు....

శంక‌రా.. మార‌వా..!

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌ ప్ర‌తినిధి : మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవ‌ల హోలీ వేడుక‌ల సంద‌ర్భంగా బ‌హిరంగంగా అనుచ‌రుల‌కు మ‌ద్యం తాగించి తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలయ్యారు. తాజాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో గురువారం నిర్వ‌హించిన రైతు నిర‌స‌న దీక్ష‌లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన‌ తీరు గులాబీపార్టీలో దుమారం రేపుతోంది. భార‌త...

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మ‌హిళా కూలీల దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌శ‌క్తి, శాయంపేట : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఎనిమిది మంది తీవ్ర గాయాల‌తో వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది. చనిపోయిన వారిలో...

కుడా చైర్మ‌న్‌గా సుంద‌ర్‌రాజ్‌యాద‌వ్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( కుడా ) చైర్మన్‌గా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గురువారం ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ ఎంపీ సీతారాంనాయ‌క్‌, నాయ‌కులు నాగుర్ల వెంక‌టేశ్వ‌ర్లు, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్...

బెటాలియ‌న్‌లో జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: 4వ బెటాలియన్ మామునూరు క్యాంపులో స్వాతంత్య్ర‌ సమర యోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, బెటాలియన్ ఉన్నతాధికారులు జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్రపటానికి...

బీజేపీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ‌ రాష్ట్ర ఇన్‌చార్జి త‌రుణ్‌చుగ్ సమక్షంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చెడు వ్య‌స‌నాల‌కు యువ‌త దూరంగా ఉండాలి

మానుకోట టౌన్ సీఐ స‌తీష్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: మహబూబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు బాబునాయక్ తండాలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ప్ర‌జ‌ల‌కు అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి నాయక్, టౌన్ సీఐ సతీష్ మాట్లాడుతూ యువత తప్పు దోవ పడుతున్నారని,...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img