Thursday, September 19, 2024

Desk

హ్యాట్రిక్‌పై గురి!

మూడోసారి విజ‌యం కోసం ఎమ్మెల్యే అరూరి క‌స‌రత్తు గ‌త మెజార్టీ దాటేలా వ్యూహాత్మ‌క అడుగులు క‌లిసిరానున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు టీఆర్ఎస్‌కు ఎదురులేదంటున్న గులాబీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట‌: అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల‌ బ‌లాబ‌లాలు, ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్‌,...

పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని అలా చేశా..

నిందితుడి స‌మాధానంతో అవాక్కైన పోలీసులు ఫేక్ ఫోన్ కాల్ ఆకతాయి అరెస్ట్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రైలులో బాంబు ఉందన్న ఫోన్ కాల్‌తో పోలీసుల‌ను ఉరుకులు, ప‌రుగులు పెట్టించిన ఆకతాయిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫేక్ కాల్ చేసింది హైద‌రాబాద్ గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ గా గుర్తించారు. కార్తిక్...

అంబేద్క‌ర్‌కు ఎమ్మెల్యే న‌న్న‌పునేని ఘ‌న నివాళులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్క‌ర్ 131వ జయంతి సందర్భంగా కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా...

దేశానికే ఆదర్శం దళితబంధు

  దళిత కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి లబ్ధిదారులు లాభదాయ‌కమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలి ప‌ర‌కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమలు...

అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళి

ఘ‌నంగా బాబాసాహెబ్ జ‌యంతి వేడుక‌లు రాజ్యాంగ నిర్మాత సేవ‌ల‌ను స్మ‌రించుకున్న ప్ర‌ముఖులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ 131వ జ‌యంతిని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌తోపాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ,...

పంట కంట‌త‌డి

చెరువులకు అంద‌ని ఎస్సారెస్పీ జ‌లాలు మ‌ర‌మ్మ‌తుల పేరుతో విడుద‌ల చేయ‌ని అధికారులు కాంట్రాక్టుల‌ కోసం ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల కుమ్మ‌క్కు ? వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోతున్న పంట‌లు ద‌య‌నీయ స్థితిలో కౌలు రైతులు క‌న్నెత్తి చూడ‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : మ‌ర‌మ్మ‌తు పేరుతో చెరువుల‌కు ఎస్సారెస్సీ జ‌లాలు అంద‌కుండా చేస్తున్నారా..?...

‘కేజీయఫ్‌ 2’ టాక్‌ ఎలా ఉందంటే..

కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు య‌ష్‌.. కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కేజీయఫ్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు...

టెట్ అభ్య‌ర్థుల‌కు కొత్త టెన్ష‌న్‌!

  ద‌ర‌ఖాస్తులో తప్పులుంటే పరీక్షకు నో ఎంట్రీ.. పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం కీలకం ఎడిట్​కు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి టెట్ అభ్య‌ర్థుల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అప్లికేషన్లలో తప్పులు దొర్లిన అభ్యర్థులకు కొత్త సమస్య వచ్చి పడింది. అప్లికేషన్లలో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం...

వాహ‌న‌దారులారా.. అల‌ర్ట్‌..! మిగిలింది కొన్ని గంట‌లే..

నిర్ల‌క్ష్యం చేస్తే త‌ప్ప‌దు భారీ మూల్యం వాహ‌న‌దారులారా... బీ అల‌ర్ట్‌.. తెలంగాణలో వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఈ చలాన్ల రాయితీ గడువు రేప‌టితో ముగియ‌నుంది. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న మొత్తం డబ్బులు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. గ‌డువు ముగిసిన త‌ర్వాత ముక్కుపిండి వసూలు చేస్తామ‌ని ట్రాఫిక్ పోలీసులు సైతం హెచ్చ‌రిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా...

సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఆచార్య‌

  ట్రైల‌ర్ టాక్ ఎలా ఉందంటే..? మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర‌బృందం ప్రమోషన్స్‌ను...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img