19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...
నిరుపేద వ్యవసాయ కుటుంబం
చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే..
తలకుబలమైన గాయమైనా కుంగిపోని ధైర్యం
స్వయంకృషి, పట్టుదల, దృఢసంకల్పం ఆమె సొంతం
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్లపల్లి దివ్య
మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం
మడికొండలో మొదటి పోస్టింగ్..
అక్షరశక్తి, మడికొండ : ఉత్సాహంతో శ్రమించడం.. అలసటను ఆనందంగా అనుభవించడం.. ఇవి విజయాన్ని...