Sunday, September 8, 2024

ఫీచ‌ర్స్

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

బానిస‌త్వంపై పిడికిలెత్తిన ధైర్యం.. మేడే..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...

స‌ర్కార్ బ‌డి.. నాలుగు కొలువులు

నిరుపేద వ్య‌వ‌సాయ కుటుంబం చ‌దువంతా ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లోనే.. త‌ల‌కుబ‌ల‌మైన గాయమైనా కుంగిపోని ధైర్యం స్వ‌యంకృషి, ప‌ట్టుద‌ల‌, దృఢ‌సంక‌ల్పం ఆమె సొంతం నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్ల‌ప‌ల్లి దివ్య‌ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం మ‌డికొండ‌లో మొద‌టి పోస్టింగ్‌.. అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : ఉత్సాహంతో శ్ర‌మించ‌డం.. అల‌స‌ట‌ను ఆనందంగా అనుభ‌వించ‌డం.. ఇవి విజ‌యాన్ని...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...