Sunday, September 8, 2024

జాతీయం

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వ‌రంగ‌ల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

విద్యార్థుల వ్యవహారశైలి పై కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల వ్యవహర శైలి పట్ల కాలేజీ యాజమాన్యంతో అధ్యాపాకుల నిరంతరం పర్యవేక్షణ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిగ్రీ, ఇంటర్మిడియట్ కళాశాలలకు చెందిన యాజమాన్యం, ప్రిన్సిపాల్ లతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక...

రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి- వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సు 65 కు పెంచాలి

-వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి - ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో. శ్రీనివాస్, డా ఇస్తారి -రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుంది అక్ష‌ర‌శ‌క్తి డిస్క్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుందని ఇంకా కొన్ని రోజులయితే విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేని కళాశాలలు లాగా తయారయ్యే పరిస్తితి అవుతుందని వెంటనే యూనివర్సిటీ టీచర్ల పదవీ...

మోసాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్- పారిపోతుండగా పట్టుకున్న సుబేదారి పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి సుబేదారి: అంతర్రాష్ట్ర ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు గురువారం రోజున సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిమిత్ కపాసి@అమిత్ కుమార్ షా, సుమన్ కపాసి@కాసోజు జయ వీరు ఇద్దరు కలిసి వివిధ కంపెనీలలో పెట్టుబడి పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. ఇతర రాష్ట్రాల్లో విశాఖపట్నం పూణే హైదరాబాద్ వరంగల్ వివిధ...

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై సీఎం సమీక్ష

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు....

తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటుకు స‌చివాల‌యంలోని స్థ‌లాన్ని ప‌రిశీలించిన – సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో కలిసి మరోసారి స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఎం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి...

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తక్కళ్లపల్లి...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోనూ హైడ్రా లాంటి ఏజెన్సీ ఏర్పాటు చేయాలి – ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ మహానగరంలోని ఆక్రమణలను తొలగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తేలికిపాటి వర్షానికి...

కాళోజీ కళాక్షేత్రం పనులను నిర్ణీత గడవలోగా పూర్తి చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రం పనులను నిర్ణీత గడవలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతి నిధులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను కలెక్టర్ జి డబ్ల్యు ఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి...

ప‌ర‌కాల‌లో మంత్రి పొంగులేటి ప‌ర్య‌ట‌న‌

అక్షర శక్తి పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...