అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ తిన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీకి జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సాయుధ...
*మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకం చెల్లదని ఫిర్యాదు
*అక్రమంగా ఉద్యోగంలో చేరిన మల్లారెడ్డి నీ రిజిస్ట్రార్ పదవీ నుండి తొలగించాలని డిమాండ్
అక్షరశక్తి డెస్క్: కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత కార్యదర్శి...
అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను స్థానిక పోస్టుమాస్టర్ బాల్లె రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట సబ్ డివిజనల్ ఇన్స్ పెక్టర్ సుచందర్ హాజరై తపాలా శాఖ అందించే సుకన్య,...
అక్షరశక్తి డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ లో జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఏనుగుల రాకేష్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రితో చర్చించడానికి, బాధితులతో కలిసి బృందంగా వేళ్లారు. జీవో 46 వల్ల కలుగుతున్న నష్టం పై మంత్రికి వినతి పత్రం అందించారు. జీవొ...
అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ బానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ.10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు...
అక్షరశక్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....
అక్షరశక్తి, డెస్క్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వరకు 11 ఏళ్ల పాటు ఆయన బెంగాల్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు. బెంగాల్కు ఆరవ సీఎంగా చేశారాయన. బెంగాల్లో...
అక్షరశక్తి, డెస్క్ : ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
అక్షరశక్తి, డెస్క్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. అదనపు బరువు ఆమె ఆశలను తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’ అని...
అక్షరశక్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోపాటు అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా, షికా గోయల్ను డీజీపీలుగా ప్రమోట్ చేసింది. ఈ...