మహా కుంబాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే , మేయర్
అక్షరశక్తి, వర్ధన్నపేట : టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సోమవారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రసాద పునరావర్తన మహోత్సవంలో భాగంగా చివరి రోజు మహా కుంబాభిషేక కలశపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఆయనతోపాటు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి...
ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
అక్షరశక్తి, భూపాలపల్లి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చారు. ఎంక్వస్ బృదం నిర్వహించిన ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల...
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్లో చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త...
నేడో, రేపో ప్రకటన
పారదర్శకంగా పరీక్ష విధానం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పరీక్ష
భారీగా అభ్యర్థులు పోటీ ఉండే అవకాశం ?
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం...
రేపే గ్రూప్-1 నోటిఫికేషన్!
503 పోస్టులు... 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి
16 వేల పోలీసు కొలువుల భర్తీకి ప్రకటన?
రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన...
అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర ఎన్వోసీ విషయంలో ఈనెల 11న యజమానికి, కస్టమర్లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్...
75 గంటల్లోపే ఎంహెచ్నగర్ పార్క్ నిర్మించినందుకు గుర్తింపు
స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించిన ఆరు నగరాల్లో ఓరుగల్లు
అక్షరశక్తి, హన్మకొండ : స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో భాగంగా ఎంహెచ్ నగర్లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకుగాను గ్రేటర్ వరంగల్కు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా...
రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మళ్లీ మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కారణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు....
రెండ్రోజులు పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య,...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...