Thursday, September 19, 2024

వార్త‌లు

కుడా గ్రౌండ్‌లో కూలిన టెంట్లు

కేటీఆర్ బ‌హిరంగ స‌భ‌కు మందు అప‌శృతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి దొర్లింది. మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాసేప‌ట్లో కుడా...

రామ‌న్న హ‌ల్‌చ‌ల్‌..!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ రూ. 184.53 కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మహానగర పాలక సంస్థ, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ. 184.53 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జీడబ్ల్యూఎంసీ...

న్యూల‌యోల హైస్కూల్‌లో కొమురంభీం వ‌ర్ధంతి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ కుమార్‌ప‌ల్లిలోని న్యూల‌యోల హైస్కూల్‌లో కొమురంభీం వ‌ర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్భంగా పాఠ‌శాల కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతికుమార్ కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. జల్, జంగ‌ల్‌, జమీన్ నినాదంతో పోరాటం చేసిన యోధుడు అని కొనియాడారు. పిల్లలకి కొమురంభీం జీవిత చ‌రిత్ర‌ను వివ‌రించారు. ఈ కార్యక్రమంలో...

మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా షాక్‌..

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు రూ. 2 లక్షల జరిమానా విధించిన అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణికి బ‌ల్దియా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను రూ. 2 లక్షల జరిమానా విధించారు. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్...

నిరుద్యోగుల‌కు అండ‌గా చ‌ల్లా..

ప‌రకాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు నేడు ప్రారంభించ‌నున్న ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి నిరుద్యోగుల కోసం ఓ బృహ‌త్త‌ర కార్య‌క్రామానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భ‌ర్తీ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్య‌లో నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తోంది....

ఇళ‌య‌రాజాకు మోడీ బంపర్ ఆఫ‌ర్‌

మ్యూజిక్ మేస్ట్రోకి బీజేపీ రాజ్యసభ సీటు ! ఇటీవలే ప్ర‌ధానిని పొగిడిన సంగీత దిగ్గ‌జం తమిళనాడులో బ‌ల‌ప‌డేందుకు విశ్వప్రయత్నం చేస్తోన్న బీజేపీ కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నది. జయలలిత మరణం, శశికళ దూరం, అన్నాడీఎంకే పతనం తర్వాత రాష్ట్రంలో చోటు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. త‌మిళ‌నాట సినిమా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక సినీ సెల‌బ్రెటీల‌ను...

పేదోళ్ల వైద్యానికి సర్కార్ భరోసా..

ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పేదోళ్ళ వైద్యానికి భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధ‌పడుతూ నిమ్స్ లో చేరింది. వైద్య ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను...

త‌గ్గేదే లే..!

మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌ లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌ త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు...

అంబేద్క‌ర్‌తో మోడీకి పోలికా..?

  ఇళ‌యరాజా ఇజ్జ‌త్ తీస్తున్న నెటిజ‌న్లు, ద‌ళిత సంఘాలు, ప‌లు పార్టీలు మ‌రో వివాదంలో దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు భార‌త‌దేశ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను...

ఆప‌రేట‌ర్ పోస్టుల మాయ!

  ఎన్పీడీసీఎల్‌లో రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌తో దందా అమ్మ‌కానికి స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్ పోస్టులు స‌ర్టిఫికెట్ ఇచ్చినందుకు రూ.75వేల నుంచి ల‌క్ష‌కుపైగా వ‌సూలు సెస్ సిరిసిల్ల నుంచి జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ డివిజ‌న్ల‌కు..? ద‌ళారులుగా యూనియ‌న్ నాయ‌కులు, అధికారులు? మోస‌పోతున్న అమాయ‌క నిరుద్యోగులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : స‌ర్టిఫికెట్ ఒక‌రిది.. ప‌నిచేసేది మాత్రం మ‌రొక‌రు.. ఇదేలా సాధ్య‌మ‌ని అనుకుంటున్నారా..?...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...