Friday, September 20, 2024

రాజ‌కీయం

కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చల్లా..

అక్షర శక్తి పరకాల: మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా హైదారాబాద్ లో వారిని కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో,...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్షరశక్తి, మహబూబాబాద్: తెలంగాణ, ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్ర బిజెపి సర్కార్ కక్ష, వివక్ష చూపు తూ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో బుధవారం మహబూబాబాద్ పట్టణంలో కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో మాత్రం గుండు...

ఎందుకీ వివ‌క్ష…?

అక్ష‌ర‌శ‌క్తి డెస్కు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్, దేశ‌వ్యాప్తంగా చెర్చ‌నీయంశంగా మారింది. ద‌క్ష‌నాది రాష్ట్రాల పై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని తెలూస్తుంది. ద‌క్ష‌నాది రాష్ట్రాలుఅయిన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌శ‌, క‌ర్ణాట‌క‌, ల‌కు బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయంజ‌రిగింది. పొరుగు దేశాల‌పైన చుపిన ప్రేమ‌లో స‌గం...

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

అక్ష‌రశక్తి డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు....

రాష్ట్రానికి రావ‌ల‌సిన‌ బకాయిల‌ను తక్షణమే విడుదల చేయాలి- సీఎం. రేవంత్ రెడ్డి

  అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి జోషీ ప్ర‌ల్హాద్ కి ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల...

మూసీ పై మ‌రో అడుగు ముందుకు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలుపుకునేందుకు మ‌రో అడుగు ముందుకేసింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని క‌లిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు...

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని క‌లిసిన-సీఎం

అక్ష‌ర‌శ‌క్తి హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను త్వ‌ర‌గా నిర‌వేర్చ‌డానికి త‌మ ముందు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై...

కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు–స్పందించిన మంత్రి తుమ్మల

అక్ష‌ర‌శ‌క్తి భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా లోని  పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్ల వద్ద భారీ గండి.. ఖాళీ అయిన పెదవాగు ప్రాజెక్టు.. గ్రామాల్లోకి ముంచెత్తిన నీరు. గురువారం రాత్రి కట్టకు పడిన గండి అర్థరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది.. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద...

నాకు ప‌ద‌వీ కాంక్ష‌లేదు- నాగ‌బాబు

అక్ష‌ర‌శక్తి హైద‌రాబాద్: జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన సేవాతత్వం అలాంటిది. ఆయన ఎందరికో సహాయం చేశాడు. ముడువేల‌ మంది రైతులకు వెన్నుదండుగా నిలబడ్డాడు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాడు. ఎవరికో ఎందుకు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...