Friday, September 20, 2024

రాజ‌కీయం

అమరవీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి భూపాలపల్లి: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రోజున భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న అమర జవాను స్థూపం వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో...

సూదిని జైపాల్ రెడ్డి నివాళులు అర్పించిన ఎంపీ బలరాం నాయక్

అక్ష‌రశ‌క్తి డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నాయకుడు, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి సమాధి వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.

కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి కుటుంబానికి స‌హాయం చేసిన సిపిఎం నాయ‌కులు

అక్ష‌ర‌శ‌క్తి మ‌హబూబాబాద్:  గిరి ప్రసాద్ నగర్ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి చారి దశ దిన కర్మల సందర్భంగా వారి కుటుంబానికి ఒక కింటబియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు శాఖ కార్యదర్శి భానుతు లింగన్న నల్ల...

అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా-సీఎం రేవంత్

 అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్ర‌టిపక్షంలో ఉన్న నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ త‌మ బ‌లాన్ని పెంచుకుంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుండి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్నా అధికార పార్టీ మాత్రం త‌న వైఖ‌రిని మార్చుకోనంటూంది. ఇదే క్ర‌మంలో అసెంబ్లీలో సీఎం...

కదిరే కృష్ణకు ముంబై ఓబీసీ, ఎస్సీల సంపూర్ణ మద్దతు

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : హైకోర్టు న్యాయవాది, మహామేధావి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కదిరె కృష్ణను అసభ్యకరంగా మాట్లాడిన చికోటి ప్రవీణపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని ముంబైకర్లు డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ "సుప్రభాతం"ను సంస్కృతం నుంచి తెలుగు భాషలో అనువాదం చేసి...

విద్యారంగాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

- విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తాం.. - పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు అక్ష‌ర‌శ‌క్తి, ఖ‌మ్మం : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగా అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్య రంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్....

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ...

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గొడుగులు పంపిణీ చేసిన రాకేష్‌రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వారి స్వగ్రామం వంగపహాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... ప్రజా జీవితంలో నాయకుల పుట్టిన రోజు నలుగురికి ఉపయోగపడాలన్న...

వంగపహాడ్ ఎస్సీ కాలనీలో తీరిన క‌రెంట్ స‌మ‌స్య

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు చొర‌వ‌తో వంగ‌ప‌హాడ్ ఎస్సీ కాల‌నీలో క‌రెంట్ స‌మ‌స్య తీరింది. గత శనివారం ఎమ్మెల్యే వంగాపహాడ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఎస్సీ కాలనీలో కరెంటు సమస్య ఉందని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాల‌ని చెప్పారు. విద్యుత్‌...

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...