Friday, September 20, 2024

రాజ‌కీయం

ఏపీలోకి బీహార్ నుంచి గుండాలను దింపబోతున్న జగన్- కిరాక్ ఆర్పి

అక్షరశక్తి ఆంద్రప్రదేశ్: జబర్దస్త్ యాక్టర్ కిరాక్ ఆర్పి ఎప్పుడు ఒక సెన్సేషనల్ న్యుస్ గానే నిలుస్తూ ఉంటాడు. అదేవిదంగా, ఇటీవల ఓ ప్రెస్ మీట్ పెట్టి.  నాకు ఉన్న ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రం లో గొడవలు సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీహార్ నుంచి వేల మంది గూండాలను ఆంధ్రప్రదేశ్లో...

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌శ్యాణ్ కు కేంద్ర నిఘావ‌ర్గాల హెచ్చ‌రికా

అక్షరశక్తి ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని అవాంఛ‌నీయ‌ గ్రూపులలో ప్రస్తావన వచ్చిందని, వాటి వలన పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని, కేంద్ర నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్...

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ.. సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు...

అయ్యా సీఎం గారు.. శిక్షణకు పంపరా మమ్ములను..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను...

*నయీమ్ నగర్ పెద్ద మోరీ కూల్చుతున్న వేళ ట్రాఫిక్ మళ్ళింపు*

అక్షరశక్తి, హన్మకొండ: నయీంనగర్ పెద్ద మోరీని కూల్చే ముహూర్తం తేదీ 05-04-2024 నాడు అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు మరియు దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు ఇందులో భాగంగానే (03) నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి...

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ కాంగ్రెస్ టికెట్ కోసం పుల్ల దంప‌తుల ప్ర‌య‌త్నాలు

వైఎస్సాఆర్ హయాంలో తిరుగులేని నాయ‌కులుగా గుర్తింపు 2007 -13 వ‌ర‌కు ఎమ్మెల్సీగా ప‌ద్మావ‌తి.. ఐదుసార్లు స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా భాస్క‌ర్‌.. ఉమ్మ‌డి జిల్లాలో విస్తృత‌మైన ప్ర‌జాసంబంధాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పార్ల‌మెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజ‌ర్వుడ్ స్థానం వ‌రంగ‌ల్ కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావ‌హుల మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తోంది. చివ‌రి వ‌ర‌కూ ఎవ‌రి...

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

బీజేపీలో చేరిన అరూరి రమేష్

అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే...

సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎంపీ ప‌సునూరి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌, బీజేపీల‌లో చేరారు. తాజాగా, వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ శుక్ర‌వారం ఉద‌యం సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి, పుష్ప‌గుచ్ఛం అందించారు. ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌నే టాక్...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...