ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్లో ప్రధాని మోడీ తొలిసారి పర్యటిస్తున్నారు . ఆదివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో భారీ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రధాని రాకకు ముందు, ఆయన నిర్వహించబోయే సభకు 12...
అక్షరశక్తి, గీసుగొండ : అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని కొనియాడారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని 81 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.81.00 లక్షలకుపైగా విలువ...