Thursday, September 19, 2024

bhupalapally mla

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మరియు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్,మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు...

ఆగ‌స్టు 20న పాండవుల గుట్టకు మంత్రుల రాక‌

అక్షరశక్తి, భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట శివారు ఉన్న పాండవుల గుట్టకు ఆగ‌స్టు 20వ తేదీన‌ రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్ర‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్...

వాటర్ ట్యాంకుల‌ నిర్మాణనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా, మంజూర్‌నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200కేల్ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి, భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img