Saturday, September 7, 2024

cpm

గూడు కోసం పోరుబాట‌

సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో భూపోరాటాలు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోని ప్ర‌భుత్వ భూముల్లో ఎర్రజెండాలు వంద‌లాది ఎక‌రాల్లో వెలుస్తున్న వేలాది గుడిసెలు పేద‌ల‌కు అండ‌గా వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఇండ్ల స్థ‌లాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు కేసుల న‌మోద‌వుతున్నా భ‌య‌ప‌డ‌ని వైనం.. అనేక ఉద్య‌మాల‌కు ఊపిరూలూదిన ఓరుగ‌ల్లు గ‌డ్డమీద గూడు కోసం పేద‌లు పోరుబాట ప‌డుతున్నారు....

గుడిసెల జాతర

ప్ర‌భుత్వ భూముల్లో ఎర్ర‌జెండా.. జక్కలొద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు 60 ఎకరాల‌ను చ‌దును చేసిన 25 వేల మంది పేద‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఖిలా వరంగల్ మండలంలోని జక్కలొద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో ఇండ్లు...

బానిస‌త్వంపై పిడికిలెత్తిన ధైర్యం.. మేడే..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img