Saturday, September 7, 2024

indian railway

కాజీపేట‌లో రైల్వే ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : కాజీపేట రైల్వేలో ఈఎల్ఎస్‌(ఎల‌క్ట్రిక్ లోకో షెడ్‌)లో ప‌ని చేస్తూ స‌స్పెన్ష‌న్‌కు గురైన‌ పీ ర‌వికుమార్ అనే ఉద్యోగి సోమ‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం పెద్ద‌పెండ్యాల‌కు చెందిన పీ ర‌వికుమార్ కాజీపేట రైల్వే ఈఎల్ఎస్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లోనే...

గోదావరి ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

అక్షర శక్తి, హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బిబి నగర్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ట్రైన్ డ్రైవర్, గార్డ్ సమన్వయంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. S1 బోగి నుంచి S5 బోగీల వరకు పట్టాలు...

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

దేశంలో 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు 80ఏళ్లు దాటిన వారికి ఇంటికి మందులు పంపించాలి ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాలి నిలిపివేసిన 18నెల‌ల డీఏ విడుద‌ల చేయాలి ఏఐఆర్ఆర్ఎఫ్ సికింద్రాబాద్ జోన‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ర్ర యాద‌వ‌రెడ్డి దేశంలో సుమారు 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వారంద‌రూ అనేక స‌మ‌స్య‌ల‌తో తీవ్ర...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img