అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట రైల్వేలో ఈఎల్ఎస్(ఎలక్ట్రిక్ లోకో షెడ్)లో పని చేస్తూ సస్పెన్షన్కు గురైన పీ రవికుమార్ అనే ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పీ రవికుమార్ కాజీపేట రైల్వే ఈఎల్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్లోనే...
అక్షర శక్తి, హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బిబి నగర్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ట్రైన్ డ్రైవర్, గార్డ్ సమన్వయంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. S1 బోగి నుంచి S5 బోగీల వరకు పట్టాలు...
దేశంలో 18లక్షల మంది రైల్వే పెన్షనర్లు ఉన్నారు
80ఏళ్లు దాటిన వారికి ఇంటికి మందులు పంపించాలి
ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించాలి
నిలిపివేసిన 18నెలల డీఏ విడుదల చేయాలి
ఏఐఆర్ఆర్ఎఫ్ సికింద్రాబాద్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ర యాదవరెడ్డి
దేశంలో సుమారు 18లక్షల మంది రైల్వే పెన్షనర్లు ఉన్నారు. వారందరూ అనేక సమస్యలతో తీవ్ర...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...