మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు అత్యాధునిక వైద్య విధానం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...
భర్త గొంతు కోసిన భార్య
పెళ్లైన నెలరోజులకే దారుణం
దామెర మండలంలో ఘటన
అక్షరశక్తి, దామెర : హన్మకొండ జిల్లాలోని దామెర మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని పసరగొండ గ్రామంలో భార్య తన భర్త గొంతును కోసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...