Sunday, September 8, 2024

Telangana tourism

భద్రకాళి చెరువులో బోటు షికార్‌

త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ చెరువులో బోట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్టి భద్రకాళీ బండ్‌లోకి చేరుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన జెట్టి ఈ రోజు భద్రకాళి బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరో వారం...

మేడారంలో గ్రామీణ నిర్మాణాలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా మేడారంలో స‌మ్మ‌క సార‌ల‌మ్మ మ‌హాజాత‌ర బుధ‌వారం ప్రారంభ‌మైంది. జాత‌ర‌కు ల‌క్ష‌లాదిమంది భ‌క్త‌జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేందుకు మ్యూజియంలో గ్రామీణ నిర్మాణాలు జరిగాయి. మట్టి గోడలు, గడ్డితో కప్పబడిన గుడిసెల నిర్మాణాలు చేప‌ట్టారు. జానపద సంస్కృతులు, పల్లె ప్రాంత నిర్మాణాలు, సమ్మక్క సారలమ్మల ప్రతిమలను అందంగా నిర్మించారు. గ్రామాల్లో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img