Monday, September 16, 2024

Telangana

వైద్య‌సిబ్బందిపై క‌రోనా పంజా

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

జీవో 317ను ర‌ద్దు చేయాల్సిందే..

ఇది పీవో-2018 ఉత్వ‌ర్తుల స్ఫూర్తికి విరుద్ధం స్థానిక‌త‌కు ప్రాధాన్య‌త‌లేని జీవోతో టీచ‌ర్ల‌కు అన్నీ అన‌ర్థాలే స్వ‌రాష్ట్రంలోనూ ఉద్య‌మాలు చేయాల్సిరావ‌డం దుర‌దృష్ట‌క‌రం ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించాలి ఉపాధ్యాయ సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి ఎస్టీయూ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షులు యాట స‌ద‌య్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవో నంబ‌ర్ 317తో ఉపాధ్యాయుల‌కు...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img