Monday, September 16, 2024

Telangana

సీఎంఆర్ఎఫ్‌ మంజూరులో న‌ర్సంపేట మూడో స్థానం

అక్షర శక్తి, నర్సంపేట : వ‌రంగ‌ల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 19 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్ర‌వారం పంపిణీ చేశారు. సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నర్సంపేట నియోజకవర్గ ప్రజల రక్షణే త‌మ బాధ్యత అని...

స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ

తెలంగాణలో జనవరి 31 నుంచి స్కూళ్ల ప్రారంభం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతో జనవరి 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆన్ లైన్ తరగతుల నిర్వహణ కొనసాగడం లేదు. దీంతో ఆన్ లైన్ క్లాసుల పై జర్నలిస్టులు మంత్రిని ప్రశ్నించారు. కొద్ది రోజుల సెలవులకు ఆన్...

క‌రోనాపై యాక్ష‌న్ ప్లాన్ ఇదే

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ...

నేటి నుంచి పంట న‌ష్టం స‌ర్వే

రాజ‌కీయాల‌కు అతీతంగా స‌ర్వేకు స‌హ‌క‌రించాలి త్వరగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్షరశక్తి, నర్సంపేట : ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పంట పొలాలకు, ఇండ్లకు భారీగా నష్ట వాటిల్లిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి వెంటనే వారికి జరిగిన...

మ‌ట‌న్ వ్యాపారి దారుణ హ‌త్య‌

అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ సమీపంలో గురువారం ఉద‌యం 8గంట‌ల ప్రాంతంలో మ‌ట‌న్ వ్యాపారి ల‌క్‌ప‌తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఘ‌ట‌నా స్థ‌లంలో బండ‌రాళ్లు, ఇన‌ప‌రాడ్‌, కారం పొడి ఉన్నాయి. ల‌క్‌ప‌తి స్వ‌గ్రామం నెల్లికుదురు మండ‌లం శ్రీ‌రాంగిరి ప‌రిధిలోని సున్న‌పురాళ్ల తండా. కొంత‌కాలంలో మానుకోట‌లోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్డ‌ర్ల‌పై...

ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్‌ కుంభ‌కోణం

వేల‌కోట్ల రూపాయ‌ల మోసం కుంభ‌కోణంలో అక్ష‌ర‌, అచ‌ల‌, భ‌విత‌శ్రీ‌, శుభ‌నందిని, క‌న‌క‌దుర్గ‌ సంస్థ‌లు? ఖాతాదారుల‌ను నిలువునా ముంచుతున్న వైనం నెల‌లు గ‌డిచినా అంద‌ని డ‌బ్బులు బాధితుల ఫిర్యాదుపై స్పందించిన సీపీ త‌రుణ్‌జోషి ముగ్గురు నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ‌? చిట్‌ఫండ్స్ మోసాల‌పై అక్ష‌ర‌శ‌క్తి సంచ‌ల‌న క‌థ‌నాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్ కంపెనీలు వేల‌కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డాయా..? ఖాతాదారుల సొమ్మునంతా...

అధైర్యపడొద్దు .. అండగా ఉంటాం..

పంట‌ల్ని కోల్పోయిన‌ రైతుల‌ను ఆదుకుంటాం అన్న‌దాత‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి రైతుల‌ను ఆదుకుంటాం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌ర‌కాల, న‌ర్సంపేట‌లో అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది, చ‌ల్లా, గండ్ర‌, ఎంపీలు క‌విత‌, ద‌యాక‌ర్‌ అక్షరశక్తి వరంగల్ ప్రతినిధి: నోటి కొచ్చిన మిర్చి నేలరాలిందని, రైతులు అధైర్య‌ప‌డొద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి...

సీఎంగారు.. వ‌రంగ‌ల్ అంటేనే ఎందుకిలా..?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : అదేమిటోగానీ.. హ‌డావుడిగా సీఎం కేసీఆర్ ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారు అవుతుంది.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఆగ‌మాగంగా ఏర్పాట్లు మొద‌లు పెడుతారు. రాత్రికిరాత్రే అంతా రెడీ చేస్తారు.. సీఎం కేసీఆర్ వ‌స్తున్నారు.. త‌మ క‌ష్టాల‌ను వింటారు.. ప‌రిష్కారం చూపుతార‌ని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తారు.. తీరా చూస్తే...

కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు సోమ‌వారం కేబినెట్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో...

రైతన్నా.. నేనొస్తున్నా!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించనున్న సీఎం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలాది ఎక‌రాల్లో పంట‌న‌ష్టం ఉద‌యం 11:30గంట‌లకు న‌ర్సంపేట‌కు ఆ త‌ర్వాత ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లికి.. ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌నున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ‌గా ఎదురుచూస్తున్న బాధిత రైతులు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : అకాల వ‌ర్షాల‌తో...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img