అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి జంపన్నవాగు సమీపంలో ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగు గీతల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడికి సుమారు 60 ఏళ్ల...
ఒడిశా: ఒడిశాలోని నయాగర్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుంచి 3.1కిలోల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఆ నిందితుడి నుంచి రూ.65.32లక్షలు, 3 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...