Saturday, July 27, 2024

3 కిలోల బ్రౌన్ షుగ‌ర్ ప‌ట్టివేత‌

Must Read

ఒడిశా: ఒడిశాలోని న‌యాగ‌ర్ జిల్లాలో స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఒక వ్య‌క్తిని అరెస్టు చేసి, అత‌డి నుంచి 3.1కిలోల బ్రౌన్ షుగ‌ర్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే.. ఆ నిందితుడి నుంచి రూ.65.32ల‌క్ష‌లు, 3 పిస్ట‌ళ్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img