నిర్లక్ష్యం చేస్తే తప్పదు భారీ మూల్యం
వాహనదారులారా... బీ అలర్ట్.. తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఈ చలాన్ల రాయితీ గడువు రేపటితో ముగియనుంది. ఆ తర్వాత పెండింగ్లో ఉన్న మొత్తం డబ్బులు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ముక్కుపిండి వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా...
విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
పరారీలో మరో నలుగురు
మానుకోట జిల్లా కేంద్రంలో టాస్క్ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈమేరకు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలో కొంత మంది ముఠాగా ఏర్పడి గుట్టుచప్పుడు...
కెనాల్ పడిన బొలెరో వాహనం
వాహనం
15 మంది కూలీలకు గాయాలు
అక్షరశక్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం కాలువలో బోల్తా పడిన ఘటనలో 15 మంది కూలీలు గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.... మహారాష్ట్రకు చెందిన వలస...
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్స్ను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
శ్రీరామ నవమి పండుగ...
అక్షరశక్తి, శాయంపేట : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చనిపోయిన వారిలో...
అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కారు డ్రైవరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు కమ్మంబాటి...
అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ సమీపంలో గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో మటన్ వ్యాపారి లక్పతి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో బండరాళ్లు, ఇనపరాడ్, కారం పొడి ఉన్నాయి. లక్పతి స్వగ్రామం నెల్లికుదురు మండలం శ్రీరాంగిరి పరిధిలోని సున్నపురాళ్ల తండా. కొంతకాలంలో మానుకోటలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్డర్లపై...
పలు ఉత్పత్తుల
ముగ్గురు నిందితుల అరెస్టు
అక్షరశక్తి, హన్మకొండ : వివిధ కంపెనీలకు సంబంధించిన వస్తువుల పేర్లతో నకిలీ వస్తువులు తయారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.ప్రేమానందం వివరాలను వెల్లడించారు. నకిలీ...
అక్షరశక్తి, హన్మకొండ : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను సిసిఎస్, కేయూసి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ . తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన గందేశీ శివకుమార్ హైదరాబాద్లో మెకానిక్...
అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి జంపన్నవాగు సమీపంలో ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగు గీతల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడికి సుమారు 60 ఏళ్ల...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...