Thursday, September 19, 2024

క్రైమ్‌

గ‌ణ‌పురం ఎస్సై ఉద‌య్‌కిర‌ణ్ స‌స్పెన్ష‌న్

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ సస్పెండ్ అయ్యారు. గణపురం మండల కేంద్రంలోని ఓ బైక్ షోరూం దగ్గర ఎన్వోసీ విషయంలో ఈనెల 11న యజమానికి, కస్టమర్ల‌కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రశాంత్, శ్రావణ్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్...

ప్రేమోన్మాది అజహర్ కు రిమాండ్‌

నిల‌క‌డ‌గా అనూష ఆరోగ్య ప‌రిస్థితి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది మహ్మద్‌ అజహర్‌ను శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు త‌ర‌లించారు. హన్మకొండలో శుక్రవారం ఇంట్లో ఉన్న విద్యార్థిని అనూషపై అజహర్ కత్తితో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనూష ప్ర‌స్తుతం...

ప‌రిచ‌య‌మే ప్రాణంమీద‌కు తెచ్చిందా..?

ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి హ‌న్మ‌కొండ‌లో ప్రేమోన్మాది ఘాతుకం ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు ఘ‌ట‌న‌పై మంత్రి స‌త్య‌వ‌తి సీరియ‌స్‌ నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. ప్రేమించాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేశాడు. హనుమకొండ సుబేదారి...

హ‌న్మ‌కొండ‌లో ప్రేమోన్మోది ఘాతుకం

ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువ‌కుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో మ‌రోమారు ప్రేమోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువ‌కుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంత‌కాలంగా యువ‌కుడు ప్రేమ పేరుతో...

హ‌న్మ‌కొండ‌లో ప్ర‌మోన్మోది ఘాతుకం

ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువ‌కుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో మ‌రోమారు ప్ర‌మోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. త‌న‌ను ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువ‌కుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంత‌కాలంగా యువ‌కుడు ప్రేమ...

ట్రాక్ట‌ర్‌తో గుద్ది… గొడ్డ‌ళ్ల‌తో నరికి..!

టీఆర్ఎస్‌ కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య‌ మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వినాయ‌క్ గురువారం ఉద‌యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం... ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద బైక్‌పై వెళ్తున్న...

టీఆర్ఎస్‌ కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య‌

గొడ్డ‌ళ్ల‌తో న‌రికి చంపిన దుండ‌గులు మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వినాయ‌క్ గురువారం ఉద‌యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో అతి కిరాత‌కంగా న‌రికిచంపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన...

మావోయిస్టుల మెరుపుదాడి.. న‌లుగురు జవాన్లకు గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఎండాకాలం కావ‌డంతో కూంబింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దానిని నిలువరించేందుకే మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా వద్ద భద్రతా బలగాల క్యాంపుపై...

కూతురిని తనకు కాకుండా చేశాడని..

  అల్లుడిని అంత‌మొందించిన మామ‌! తెలంగాణ‌లో మ‌రో ప‌రువు హ‌త్య‌? కూతురుని తనకు కాకుండా చేశాడనే అక్క‌సుతో అల్లుడిని అంత‌మొందించాడు ఓ మామ‌. సూర్యాపేటలో జ‌రిగిన ప్రణయ్ - అమృత ఉదంతాన్ని త‌ల‌పిస్తున్న ఈ ఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలంలోని లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ మాజీ హోంగార్డ్....

షాకింగ్ .. 4 ఏళ్ల చిన్నారిపై 9 ఏళ్ల బాలుడు లైంగికదాడి..

రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికలపై అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలికపై లైంగికదాడి చేసింది 9 ఏళ్ల బాలుడు కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు తొమ్మిదేళ్ల బాలుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం సృష్టించింది. వివ‌రాల్లోకి...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...