Friday, September 20, 2024

తెలంగాణ‌

టెట్ అభ్య‌ర్థుల‌కు కొత్త టెన్ష‌న్‌!

  ద‌ర‌ఖాస్తులో తప్పులుంటే పరీక్షకు నో ఎంట్రీ.. పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం కీలకం ఎడిట్​కు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి టెట్ అభ్య‌ర్థుల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అప్లికేషన్లలో తప్పులు దొర్లిన అభ్యర్థులకు కొత్త సమస్య వచ్చి పడింది. అప్లికేషన్లలో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం...

వాహ‌న‌దారులారా.. అల‌ర్ట్‌..! మిగిలింది కొన్ని గంట‌లే..

నిర్ల‌క్ష్యం చేస్తే త‌ప్ప‌దు భారీ మూల్యం వాహ‌న‌దారులారా... బీ అల‌ర్ట్‌.. తెలంగాణలో వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఈ చలాన్ల రాయితీ గడువు రేప‌టితో ముగియ‌నుంది. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న మొత్తం డబ్బులు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. గ‌డువు ముగిసిన త‌ర్వాత ముక్కుపిండి వసూలు చేస్తామ‌ని ట్రాఫిక్ పోలీసులు సైతం హెచ్చ‌రిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా...

రాష్ట్రంలో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీలు

  తెలంగాణ కేబినెట్ ఆమోదం రాష్ట్రంలో మ‌రో ఆరు కొత్త ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ భ‌వ‌న్‌లో కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కావేరి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీకి కేబినెట్ ఆమోదం ల‌భించిందన్నారు. దీంతోపాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ) , గురునాన‌క్‌, నిప్‌మ‌ర్‌,...

మేమే కొంటాం..

యాసంగి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతి 111 జీవోను రద్దు చేయాలని మంత్రివ‌ర్గం తీర్మానం తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని నిర్ణయించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో పలు కీలక...

ముగిసిన కేబినెట్ భేటీ..

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మంత్రివ‌ర్గ సమావేశం ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా పలు పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల...

భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

కెనాల్ ప‌డిన బొలెరో వాహనం వాహనం 15 మంది కూలీలకు గాయాలు అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వ‌ల‌స కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం కాలువ‌లో బోల్తా పడిన ఘ‌ట‌న‌లో 15 మంది కూలీలు గాయపడ్డారు. ప్ర‌త్య‌క్ష సాక్షుల కథనం ప్రకారం.... మహారాష్ట్రకు చెందిన వలస...

ఆ అభ్య‌ర్థుల‌కు టీఎస్‌పీఎస్‌సీ షాక్‌..

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) ప్ర‌క్రియ‌లో అభ్య‌ర్థుల‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్‌లో ఓపెన్ కు సంబంధించిన ఆప్షన్‌ కనిపించకపోవడంతో దూరవిద్య (ఓపెన్‌)లో టెన్త్, ఇంటర్‌ చదివిన అభ్యర్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కష్టమైపోవ‌డంతో అభ్యర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. అభ్యర్థి ఆధార్‌ కార్డు వివరాలతో వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల...

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు శుభ‌వార్త ? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నేడు శుభవార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రైతులంద‌రికీ ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోళ్లపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న‌ట్లు...

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

గ్రూప్ –1, గ్రూప్ –2 ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ర‌ద్దు నేడో, రేపో ఉత్త‌ర్వులు జారీ నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1, గ్రూప్ –2తోపాటు ఇత‌ర గెజిటెడ్‌ ఉద్యోగాల భ‌ర్తీలో ఇంటర్వ్యూల‌ను (మౌఖిక పరీక్ష) ర‌ద్దు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం...

స‌ర్కార్ బ‌డి.. నాలుగు కొలువులు

నిరుపేద వ్య‌వ‌సాయ కుటుంబం చ‌దువంతా ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లోనే.. త‌ల‌కుబ‌ల‌మైన గాయమైనా కుంగిపోని ధైర్యం స్వ‌యంకృషి, ప‌ట్టుద‌ల‌, దృఢ‌సంక‌ల్పం ఆమె సొంతం నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్ల‌ప‌ల్లి దివ్య‌ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం మ‌డికొండ‌లో మొద‌టి పోస్టింగ్‌.. అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : ఉత్సాహంతో శ్ర‌మించ‌డం.. అల‌స‌ట‌ను ఆనందంగా అనుభ‌వించ‌డం.. ఇవి విజ‌యాన్ని...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...