మేడారంలో ముందస్తు మొక్కులు
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
కిక్కిరిసిన క్యూలైన్లు.. జంపన్నవాగులో సందడి
అక్షరశక్తి, వరంగల్ : మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం నలుమూలల నుంచి ముందస్తు మొక్కుల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క...
అక్షరశక్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైరస్బారిన పడ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...