అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం నర్సయ్య అనే రైతు తనకు ఉన్నటువంటి రెండెకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నాడు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానతో మొక్కజొన్న చేను నేలమట్టం అయింది. దీంతో ముత్యం నర్సయ్య-సోమక్క దంపతులు మొక్కజొన్న చేనులో...
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
అక్షరశక్తి, ములుగు : మేడారం జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మేడారం మహా జాతర నిర్వహణపై ఆదివాసీ పెద్దలు, సంఘాలతో సన్నాహక సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరలో ఆదివాసీ...
సీఎం కేసీఆర్ పిలుపు
అక్షరశక్తి: కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి...
పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది, వరంగల్ కలెక్టర్ గోపి
అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు దెబ్బతిని...
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
దెబ్బ తిన్న పంటన పరిశీలన
అక్షరశక్తి, నర్సంపేట : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వడంగడ్ల వానతో నియోజకవర్గంలో బీభత్సం సృష్టించింది. నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకాలపల్లి, ఏనుగుల తండా, కొండ సముద్రం తండాలతో పాటు చుట్టు...
మేడారంలో ముందస్తు మొక్కులు
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
కిక్కిరిసిన క్యూలైన్లు.. జంపన్నవాగులో సందడి
అక్షరశక్తి, వరంగల్ : మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం నలుమూలల నుంచి ముందస్తు మొక్కుల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క...
అక్షరశక్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైరస్బారిన పడ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...