అక్షరశక్తి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలూ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారన్నారు. డబ్బులతో...
వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు
రాష్ట్రంలో వరుసగా జాతీయ నేతల పర్యటనలు
మే 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాక
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన
ఈనెల 26న తెలంగాణకు మోడీ..
గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని
బీజేపీ రాష్ట్ర నేతలతోనూ సమావేశం..?
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
అక్షరశక్తి,...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...