Thursday, September 19, 2024

jayashankar bhupalapally news

ఆగ‌స్టు 20న పాండవుల గుట్టకు మంత్రుల రాక‌

అక్షరశక్తి, భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట శివారు ఉన్న పాండవుల గుట్టకు ఆగ‌స్టు 20వ తేదీన‌ రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్ర‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్...

వాటర్ ట్యాంకుల‌ నిర్మాణనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా, మంజూర్‌నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200కేల్ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి, భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ...

ప్రజల ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలి-ఎస్పి కిరణ్ ఖరే IPS

అక్షరశక్తి భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16 మంది నుంచి ఫిర్యాదు పత్రాలను ఎస్పీ గారు స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించే...

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా కిరణ్ ఖారె బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా శుక్రవారం రాత్రి కిరణ్ ఖారే బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కిరణ్ ఖారె హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తూ బదిలీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఎస్పిగా వచ్చారు. ముందుగా జిల్లా పోలీసుల...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img