అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట చౌరస్తాలో బి.ఆర్.ఎస్. అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి శాఖమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతిమానగర్ లోని హౌజ్ ఆఫ్ జాయ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 47 వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, ఎండి అఫ్జల్, 47వ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు, 63వ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, సుంచు అశోక్, ఎండి సోనీ, ఎండి హుస్సేన్, ఎస్ డి సర్వర్, బరిగెల వినయ్, కొండ్ర శంకర్, ఎండి మహమూద్, తండమల్ల వేణు, మర్యాల కృష్ణ, దొంగల వేణు, ఎండి మథిన్, పప్పుల గోవర్ధన్, ఇమ్మడి రవి, సిరిపాక కుమార్, కాలేశ్వరం శ్రీకాంత్, దువ్వ నరేష్, గబ్బేట కరుణ్, బండి చందర్, పడిదల శేఖర్, శృంగారపు బిక్షపతి, కొత్త మల్లేశం, సుంచు రఘురాం, గాజుల విజయ్, మంద రాజ్ కుమార్, పర్లపల్లి రాజేష్, రాబర్ట్, బరాబర్ శ్రీకాంత్, సంకు రేవంత్, దూపెల్లి శివ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.