పరకాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అక్షరశక్తి, పరకాల : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిరుద్యోగుల కోసం ఓ బృహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది....
మ్యూజిక్ మేస్ట్రోకి బీజేపీ రాజ్యసభ సీటు !
ఇటీవలే ప్రధానిని పొగిడిన సంగీత దిగ్గజం
తమిళనాడులో బలపడేందుకు విశ్వప్రయత్నం చేస్తోన్న బీజేపీ కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నది. జయలలిత మరణం, శశికళ దూరం, అన్నాడీఎంకే పతనం తర్వాత రాష్ట్రంలో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. తమిళనాట సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక సినీ సెలబ్రెటీలను...
దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఎండాకాలం కావడంతో కూంబింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దానిని నిలువరించేందుకే మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా వద్ద భద్రతా బలగాల క్యాంపుపై...
అల్లుడిని అంతమొందించిన మామ!
తెలంగాణలో మరో పరువు హత్య?
కూతురుని తనకు కాకుండా చేశాడనే అక్కసుతో అల్లుడిని అంతమొందించాడు ఓ మామ. సూర్యాపేటలో జరిగిన ప్రణయ్ - అమృత ఉదంతాన్ని తలపిస్తున్న ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలంలోని లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ మాజీ హోంగార్డ్....
రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు
బాలికలపై అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలికపై లైంగికదాడి చేసింది 9 ఏళ్ల బాలుడు కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు తొమ్మిదేళ్ల బాలుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి...
7న హైదరాబాద్లో పార్టీ నేతలతో భేటీ
రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల...
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అక్షరశక్తి, వరంగల్ : పేదోళ్ళ వైద్యానికి భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చేరింది. వైద్య ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను...
మరింత దూకుడు పెంచిన కేసీఆర్
లఖీంపూర్ ఖేరీని సందర్శించనున్న ముఖ్యమంత్రి
బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ
త్వరలోనే కార్యాచరణ
కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన సీఎం కేసీఆర్.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయన తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి పది రోజులపాటు...
ఇళయరాజా ఇజ్జత్ తీస్తున్న నెటిజన్లు, దళిత సంఘాలు, పలు పార్టీలు
మరో వివాదంలో దిగ్గజ సంగీత దర్శకుడు
భారతదేశ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను...