Saturday, May 18, 2024

క్రైమ్‌

వ‌రంగ‌ల్ సీపీగా అంబ‌ర్‌కిశోర్‌ఝా

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ సీపీగా అంబర్ కిశోర్‌ఝా వ‌స్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా ఆయ‌న ప‌నిచేశారు. వ‌రంగ‌ల్ సీపీగా విధులు నిర్వ‌ర్తించిన ఏవీ రంగ‌నాథ్ ఇక్క‌డి నుంచి హైదరాబాద్ డీజీపీ ఆఫీసుకు బదిలీ అయ్యారు.

వరంగల్ సిపి ఏవీ రంగనాథ్ బదిలీ

అక్షరశక్తి హన్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఎన్నికల బదిలీలో భాగంగా.. ట్రాన్స్ ఫర్ చేశారు. రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్...

న‌ర్మెట సీఐ, ఎస్సై స‌స్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూక‌బ్జాదారుల‌కు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జ‌న‌గామ జిల్లా న‌ర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు....

వ‌రంగ‌ల్‌లో ఎన్ఐఏ సోదాలు.. న‌గ‌రంలో క‌ల‌క‌లం

తెలంగాణ‌, ఏపీలోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌర హ‌క్కుల సంఘం నేత‌లు, అమ‌రుల బంధు మిత్రుల సంఘంతోపాటు చైత‌న్య మ‌హిళా సంఘం నాయ కుల ఇండ్ల‌లో సోమ‌వారం ఉద‌యం నుంచే త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ, సంఘాల‌తో సంబంధాలు క‌లిగి ఉన్నార‌నే అభియోగంతో ఈ...

హైఅల‌ర్ట్‌.. ములుగు జిల్లాలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్

త‌ప్పించుకున్న మావోయిస్టు అగ్ర‌నేత‌లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సోదాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: తెలంగాణ-ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే ప‌క్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు....

అప్పుల బాధతో యువ‌రైతు ఆత్మ‌హ‌త్య‌

అక్షరశక్తి, భీమదేవరపల్లి: అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొప్పుర్ గ్రామానికి చెందిన దాట్ల మొగిలి చిన్న కుమారుడు దాట్ల ప్రవీణ్ (38) తనకున్న 20 గుంటల భూమితోపాటు మ‌రో 1....

సీపీ రంగ‌నాథ్ జోష్‌.. గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నంలో స్టెప్పులేసిన పోలీస్ క‌మిష‌న‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: విధి నిర్వ‌హ‌ణ‌లో నిత్యం బిజీగా ఉండే వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం ఉత్సాహంగా స్టెప్పులేశారు. గణేష్ నిమజ్జ‌నం పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పోలీసుల‌తో క‌లిసి స‌ర‌దాగా డాన్స్ చేశారు. నవరాత్రులు పూజ‌లందుకొని నిమజ్జ‌నానికి తన ఇంటి నుండి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ సీపీ...

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం వేళ‌.. రేపు వ‌రంగ‌ల్ ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వినాయక నిమజ్జనం పురస్కరించుకొని వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జ‌నానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్...

రైలు కింద పడి యువకుడడి మృతి

అక్షరశక్తి, భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల శిరీష ఐలయ్య దంపతుల కుమారుడు మోహన్ చంద్ (20) శనివారం రాత్రి ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందడం తో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడు స్థానిక...

రోడ్డు ప్రమాదంలో నిట్ విద్యార్థిని మృతి

అక్షరశక్తి, హన్మకొండ: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నిట్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముర్తుజా (హైదరాబాద్), ఉమర్ (హైదరాబాద్) సాయి (హైదరాబాద్), శ్రేయ (విజయవాడ), సుజిత్ (హైదరాబాద్) అనే ఐదుగురికి గాయాలయ్యాయి....
- Advertisement -spot_img

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...