అక్షరశక్తి, హన్మకొండ క్రైం: వరంగల్ కాశీబుగ్గ శాంతినగర్కు చెందిన రాకేష్ ఆనే యువకుడిపై ఈనెల 5వ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీధర్, బన్నీ, ప్రవీణ్ గరీబ్ నగర్ చెందిన వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈమేరకు శుక్రవారం ఇంతేజార్...
అక్షరశక్తి, కాజీపేట : కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. రహమత్ నగర్కు చెందిన కన్నె విజయ (68) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలంరేపింది. గురువారం రాత్రి అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో హత్య జరిగినట్లు సమాచారం. వృద్ధురాలి మెడలో బంగారం మాయమవడంతో నగల కోసమే హత్య జరిగినట్లు...
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో అక్టోబర్ 27వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్.ఆర్ స్కూల్ వద్ద...
అక్షరశక్తి, జనగామ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు జనగామ జిల్లాకు చేరుకున్నాయి. త్వరలో తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడం తోపాటు వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం మంగళవారం జనగామ జిల్లా సబ్ డివిజన్...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీ విధ్యార్థి సంఘాల నాయకులు వరంగల్ పోలీసు కమిషనర్ ను తన ఛాంబర్ లో కలిశారు.మొన్న నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులపై స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు గుండాలుగా మారి దాడి చేశారని...
అక్షరశక్తి, ఎల్కతుర్తి : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట చెక్ పోస్ట్ వద్ద డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని ఎల్కతుర్తి పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా శుక్రవారం రాత్రి కిరణ్ ఖారే బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కిరణ్ ఖారె హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తూ బదిలీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఎస్పిగా వచ్చారు. ముందుగా జిల్లా పోలీసుల...
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని పండరీ పూర్కు చెందిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. నాలుగేళ్లుగా ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. జయశంకర్...