Thursday, September 19, 2024

క్రైమ్‌

చోరీల‌కు పాల్ప‌డిన నిందితుడి అరెస్టు

రూ. 7,75,000 విలువ గ‌ల బంగారం, వెండి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఇండ్ల తాళాలు ప‌గుల గొట్టి దొంగ‌త‌నానికి పాల్ప‌డిన నిందితుడిని వ‌రంగ‌ల్ సీసీ ఎస్, న‌ర్సంపేట పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ ప‌ని, పండ్లు అమ్ముకుంటూ జీవ‌నం...

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

వ‌రంగ‌ల్ జిల్లా అశోక్‌న‌గ‌ర్ స‌మీపంలో ట్రాక్ట‌ర్ బోల్తా.. అక్క‌డిక్క‌డే ముగ్గురి దుర్మ‌ర‌ణం ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు మృతి వ‌రంగ‌ల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్ష‌త‌గాత్రులు ముగ్గురి ప‌రిస్థితి విష‌మం ? పెళ్లి సామాగ్రి కోసం వెళ్తుండ‌గా దుర్గ‌ట‌న‌ ప‌ర్శ్య తండాలో తీవ్ర విషాదం ప‌రారీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తి ,...

క‌న్నతండ్రిని క‌డ‌తేర్చిన కుమారులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్‌పాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తుమ్మల పెన్‌పాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు....

టీఆర్ఎస్ నాయ‌కుడిపై హ‌త్యాయ‌త్నం

అక్షర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌ : మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో మ‌రో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. టీఆర్ ఎస్ యూత్ నాయ‌కుడిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు హ‌త్య‌కు య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప‌ట్ట‌ణంలోని ఇందిరా న‌గ‌ర్ కాల‌నీకి చెందిన టీఆర్ ఎస్ యూత్ లీడ‌ర్ బోగ ర‌విచంద్ర ఈరోజు ఉద‌యం వ్య‌క్తిగ‌త...

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...

ఎస్సై ఆత్మ‌హ‌త్య

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : సీఆర్పీఎఫ్ ఎస్సై ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడులో గురువారం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని సీఆర్‌పీఎఫ్‌ 39 బెటాలియన్ ‘C’ కంపెనీకి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) కొద్దిసేప‌టి క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర‌ 1986...

గంజాయిని ప‌ట్టించిన మంత్రి ఎర్ర‌బెల్లి

నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై ఘ‌ట‌న‌ విచారిస్తున్న పోలీసులు అక్ష‌ర‌శ‌క్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై బుధ‌వారం ఉదయం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్ద‌రు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి...

అల్లుడిని కొట్టి చంపిన అత్త‌మామ‌

కొత్తగూడ మండలంలో విషాదం అక్ష‌ర‌శ‌క్తి, కొత్తగూడ: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల‌తో అత్తింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల క‌థ‌నం మేర‌కు... మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు అల్లుడిపై దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి (35) అనే వ్యక్తి...

అల‌ర్ట్ : పెండింగ్ ఈ-చ‌లాన్లు క‌ట్ట‌లేదా… అయితే క‌ట‌క‌టాలే!

వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసుల హెచ్చ‌రిక‌ పెండింగ్ చలాన్లు చెల్లించని వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝ‌లిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి...

ఉపాధ్యాయుడి పాడుబుద్ధి

మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు చిత‌క‌బాదిన త‌ల్లిందండ్రులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వ‌క్ర‌బుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది....
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...