రూ. 7,75,000 విలువ గల బంగారం, వెండి స్వాధీనం
అక్షరశక్తి, వరంగల్ : ఇండ్ల తాళాలు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని వరంగల్ సీసీ ఎస్, నర్సంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ పని, పండ్లు అమ్ముకుంటూ జీవనం...
అక్షరశక్తి, హైదరాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పాడ్లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల పెన్పాడ్కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు ఉన్నారు....
కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...
అక్షరశక్తి, ములుగు : సీఆర్పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో గురువారం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ‘C’ కంపెనీకి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) కొద్దిసేపటి క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర 1986...
నెల్లుట్ల ఫ్లైఓవర్పై ఘటన
విచారిస్తున్న పోలీసులు
అక్షరశక్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి...
కొత్తగూడ మండలంలో విషాదం
అక్షరశక్తి, కొత్తగూడ: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల కథనం మేరకు... మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు అల్లుడిపై దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి (35) అనే వ్యక్తి...
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి...
మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు
చితకబాదిన తల్లిందండ్రులు
పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
అక్షరశక్తి, మహబూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది....
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...