Thursday, September 19, 2024

జాతీయం

భార‌త్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని

రెండ్రోజులు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య,...

మంత్రి స‌త్య‌వ‌తి పుష్క‌ర‌స్నానం

ప్రాణ‌హిత పుష్క‌రాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ‌లం కాళేశ్వరంలో మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జ్యోతి దంప‌తులు త్రివేణి సంగ‌మంలో పుష్క‌రస్నానం ఆచ‌రించారు. గురువారం ఉద‌యం వీఐపీ పుష్కరఘాట్ కు చేరుకొని చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు గంగమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు...

మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌

దేశంలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి కొత్తగా 2067 కేసులు, 40 మరణాలు.. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో వైరస్ వ్యాప్తి క్ర‌మంగా పెరుగుతోంది. భారత్‌లో ఫోర్త్ వేవ్ అనుమానాలను మ‌రింత బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా న‌మోద‌వుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన వివరాలు ఇదే విష‌యాన్ని సూచిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత...

ఇళ‌య‌రాజాకు మోడీ బంపర్ ఆఫ‌ర్‌

మ్యూజిక్ మేస్ట్రోకి బీజేపీ రాజ్యసభ సీటు ! ఇటీవలే ప్ర‌ధానిని పొగిడిన సంగీత దిగ్గ‌జం తమిళనాడులో బ‌ల‌ప‌డేందుకు విశ్వప్రయత్నం చేస్తోన్న బీజేపీ కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నది. జయలలిత మరణం, శశికళ దూరం, అన్నాడీఎంకే పతనం తర్వాత రాష్ట్రంలో చోటు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. త‌మిళ‌నాట సినిమా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక సినీ సెల‌బ్రెటీల‌ను...

మావోయిస్టుల మెరుపుదాడి.. న‌లుగురు జవాన్లకు గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఎండాకాలం కావ‌డంతో కూంబింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దానిని నిలువరించేందుకే మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా వద్ద భద్రతా బలగాల క్యాంపుపై...

షాకింగ్ .. 4 ఏళ్ల చిన్నారిపై 9 ఏళ్ల బాలుడు లైంగికదాడి..

రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికలపై అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలికపై లైంగికదాడి చేసింది 9 ఏళ్ల బాలుడు కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు తొమ్మిదేళ్ల బాలుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం సృష్టించింది. వివ‌రాల్లోకి...

మే 6న వరంగల్‌కు రాహుల్ గాంధీ..

7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీ రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీలు ఖ‌రారు తెలంగాణ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ సభలో ఆయ‌న పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల...

త‌గ్గేదే లే..!

మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌ లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌ త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు...

అంబేద్క‌ర్‌తో మోడీకి పోలికా..?

  ఇళ‌యరాజా ఇజ్జ‌త్ తీస్తున్న నెటిజ‌న్లు, ద‌ళిత సంఘాలు, ప‌లు పార్టీలు మ‌రో వివాదంలో దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు భార‌త‌దేశ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను...

కేజీఎఫ్‌-2 ఎడిటర్ ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్‌14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...