ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ప్రజలకే ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్ను 70748 70748 ప్రారంభించారు.
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.....
పంజాబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మొహాలి జిల్లా ఖారార్ నియోజకవర్గంలో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...