Monday, September 16, 2024

జాతీయం

సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేసేది ప్ర‌జ‌లే..

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ త‌రుపున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేసే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కే ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.....

గ‌గ‌న్‌యాన్‌లో కీల‌క ముంద‌డుగు

గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీల‌క ముంద‌డుగు వేసింది. గ‌గ‌న్‌యాన్ ప్రోగ్రామ్‌కు వినియోగించ‌నున్న‌ క్రియోజ‌నిక్ ఇంజిన్ ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. సుమారు 720 సెక‌న్ల‌పాటు ఈ ప‌రీక్ష కొన‌సాగింది. త‌మిళ‌నాడులోని మ‌హేంద్ర‌గిరి ఇస్రో ప్రొప‌ల్స‌న్ కాంప్లెక్స్‌లో క్రియోజ‌నిక్‌ ఇంజిన్‌ అర్హ‌త ప‌రీక్ష చేప‌ట్టింది.

పంజాబ్‌లో కేజ్రీవాల్ ప్ర‌చారం

పంజాబ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మొహాలి జిల్లా ఖారార్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ఇంటింటి ప్ర‌చారం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు.
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...