Thursday, September 19, 2024

జాతీయం

‘కేజీయఫ్‌ 2’ టాక్‌ ఎలా ఉందంటే..

కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు య‌ష్‌.. కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కేజీయఫ్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు...

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు శుభ‌వార్త ? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ నేడు శుభవార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. రైతులంద‌రికీ ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోళ్లపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న‌ట్లు...

భార‌త్‌లో ఎక్స్ఈ వేరియంట్ క‌ల‌క‌లం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా అదుపులోకి వ‌స్తున్న త‌రుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇటీవ‌ల ముంభైలో ఈ ర‌కం కేసు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వార్త‌లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజ‌రాత్‌లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌ కంటే ఎక్స్ఈ అత్యంత...

బెటాలియ‌న్‌లో జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: 4వ బెటాలియన్ మామునూరు క్యాంపులో స్వాతంత్య్ర‌ సమర యోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, బెటాలియన్ ఉన్నతాధికారులు జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్రపటానికి...

బీజేపీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ‌ రాష్ట్ర ఇన్‌చార్జి త‌రుణ్‌చుగ్ సమక్షంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పంజాబ్ సీఎం నామినేష‌న్ దాఖ‌లు

పంజాబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ చ‌న్నీ సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బ‌ర్నాల్ జిల్లా భాద‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక జిల్లాలు వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని, వీటి అభివృద్ధే ధ్యేయంగా...

ఎన్డీఏలోకి మ‌హిళ‌లు

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా.. దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఇందులోకి బాలిక‌ల‌కు కూడా అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అంతేగాకుండా.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్డీఏ)లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ 2022లో మ‌హిళా కెడెట్లు ఎన్డీఏలోకి...

384 గ్యాలంట్రీ అవార్డుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

73వ గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్ 384 గ్యాలంట్రీ అవార్డుల‌కు ఆమోదం తెలిపారు. వీటిని సాయుధ ద‌ళాలు, ఇత‌ర విభాగాల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి గ‌ణ‌తంత్ర వేడుకల సంద‌ర్భంగా అంద‌జేయ‌నున్నారు. ఈ అవార్డుల్లో 12 శౌర్య‌చ‌క్ర‌, 3 బార్‌టు సేన ప‌త‌కాలు( గ్యాలంట్రీ), 81 సేనా మెడ‌ల్స్‌( గ్యాలంట్రీ), 2 వాయుసేన...

లోక‌ల్‌గా ఆయుధాల త‌యారీ.. ముఠా అరెస్టు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : మ‌ధుర ప‌రిధిలోని దౌల్తాపూర్‌లో ఆయుధాలు త‌యారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది పిస్ట‌ళ్లు, నాలుగు గ‌న్స్‌, ప‌ద‌మూడు లైవ్ రౌండ్స్‌, ఇత‌ర ఆయుధాలు, ప‌రిక‌రాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎస్ఎస్‌పీ గౌర‌వ్ గ్రోవ‌ర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఎవ‌రికీ అనుమానం రాకుండా,...

దేశంలో లేటెస్ట్ క‌రోనా కేసుల సంఖ్య ఇదే..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోతోంది. కొద్దిరోజులుగా ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా.. గ‌త 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2,38,018 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 310మంది క‌రోనాతో మృతి చెందారు. నిన్న‌టికంటే 20,071 కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. 1,57,421మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి....
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...