తమకు బ్యాటింగ్ లో అనుకూలించని పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు. చేసింది తక్కువ స్కోరే అయినా అద్భుతంగా కాపాడుకున్నారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా పాడుచేసుకుంది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక చతికిలపడింది. తమ బౌలర్లు కష్టపడ్డా బ్యాటర్లు మళ్లీ పాత...
Danish Kaneria: తాను హిందూను అవడం వల్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడనీయకుండా తనపై కుట్రలు పన్నారని మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని ఇప్పటికైనా నిషేధం ఎత్తివేయాలని అభ్యర్థించాడు.
ఇటీవల యూట్యూబ్ వేదికగా పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్...
పెట్రోల్పై ఏపీ, తెలంగాణ వ్యాట్ తగ్గించాలి..
దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు....
అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు.
ఢిల్లీ సహా పలు...
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్లో చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త...
నేడో, రేపో ప్రకటన
పారదర్శకంగా పరీక్ష విధానం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పరీక్ష
భారీగా అభ్యర్థులు పోటీ ఉండే అవకాశం ?
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం...
టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా..?
నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సడన్గా ప్రగతి భవన్లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు పీకే వ్యూహమేంటి..? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తారా..? అన్నది...
మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి
కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు స్వల్ప స్థాయిలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...
రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మళ్లీ మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కారణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు....