Saturday, May 18, 2024

kakatiya university

కేయూ వీసీ రేసులో క‌న‌క‌ర‌త్నం !

కాక‌తీయ యూనివర్సిటీలో సీనియ‌ర్ అధ్యాప‌కుడిగా గుర్తింపు ప్రొఫెస‌ర్‌గా 15 ఏండ్ల సుదీర్ఘ అనుభ‌వం హిస్ట‌రీ హెచ్‌వోడీగా, బోర్ట్ ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా, కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌గా అనేక కీల‌క బాధ్య‌త‌లు క‌లిసిరానున్న స‌మాజిక స‌మీక‌ర‌ణాలు మే నెల‌తో ముగియ‌నున్న వైస్ ఛాన్స్‌ల‌ర్ ర‌మేశ్ ప‌ద‌వీకాలం కొత్త వీసీ నియామ‌కంపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు అనుభ‌వం,...

జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్‌: కాక‌తీయ యూనివర్సిటీ జువాల‌జీ విభాగం బోర్డు ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఈసం నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేయూ రిజిస్ట్రార్ టి శ్రీనివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల్లో కొన‌సాగిన ప్రొఫెస‌ర్ వై వెంక‌య్య ప‌ద‌వీకాలం ముగియ‌డంతో నారాయ‌ణ‌ను నియ‌మించారు....

ప్రభుత్వ నిరంకుశ పాలన వల్లే యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమ కేసులు

అక్షరశక్తి, కేయూ క్యాంపస్: .కేయూ విద్యార్థి సంఘాల దీక్షకు కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయపరమైన హక్కుల కోసం విసిని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అని అన్నారు.సంఘాలు ఏవి అయినా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.దాడికి...

కేయు స్కాలర్స్ హాస్టల్ కు తాళాలు..

అక్షరశక్తి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల హాస్టల్ కు అధికారులు తాళాలు వేశారు.గత కొద్దిరోజులుగా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో అధికారులు యూనివర్సిటీ స్కాలర్స్ పై కక్ష సాధిపు చర్యలకు దిగారు.ఈ క్రమంలో విద్యార్థులు యూనివర్సిటీ వీసీ ని కలిసేందుకు వెళ్లగా అక్కడ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ ను కలిసి తాళాలు తీయాలని...

కేయూలో ఉద్రిక్త‌త‌

పీహెచ్‌డీ అడ్మిష‌న్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై విద్యార్థుల ఆగ్ర‌హం ప్రిన్సిపాల్ కార్యాల‌యం వ‌ద్ద విద్యార్థుల నిర‌స‌న‌ పోలీసుల దాడిలో ప‌లువురికి గాయాలు ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఇటీవ‌ల చేప‌ట్టిన పీహెచ్‌డీ కేట‌గిరీ-2 అడ్మిష‌న్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ పీహెచ్‌డీ అడ్మిష‌న్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థితోపాటు, ప‌లు విద్యార్థి సంఘాల నేత‌లు ఆగ్ర‌హం...

ప్ర‌కృతి వైద్యానికి ప్రాణం ఆచార్య రామేశ్వ‌రం

అంత‌రించిపోతున్న అరుదైన విజ్ఞానానికి ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌ దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్ర‌వేత్త‌ మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా పుస్త‌కాల సేక‌ర‌ణ‌ సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం వేలకొద్ది పుస్తకాల స‌మాహారం ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని ఒక్క‌రే చేసిచూపిన జిజ్ఞాసి జూలై 24న ప్ర‌కృతి వైద్య గ్రంథాల‌య...

హాస్టల్‌కు పోతేనే అన్నం దొరికేది!

గోచీ పెట్టుకుని బ‌డికెళ్లేది... సెల‌వుల్లో ప‌శువులు కాస్తూనే టెన్త్ కంప్లీట్ చేశా.. ప‌దో త‌ర‌గ‌తిలోనే పెళ్లి.. అయినా చ‌దువు ఆప‌లే.. త‌ర‌గ‌తిలో ఎప్పుడూ మొద‌టి ర్యాంకే.. ఉద్యోగం చేస్తూనే ఉన్న‌త చదువులు చ‌దివా.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ఫ‌స్ట్ డాక్ట‌రేట్ ఆదివాసీని.. కేయూలో ఒకేఒక్క ఆదివాసీ ఉద్యోగిని.. భార్య ప్రోత్సాహం మ‌రువ‌లేను ప్రొఫెస‌ర్ చింత...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img